
కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!!
కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!! భద్రాచలం : సిద్ధాంతాలను నమ్మి వచ్చి మావోయిస్టుల కదలికలను తెలంగాణ, చత్తీష్ఘడ్, ఆంధ్ర పోలీసులకు…
భద్రాచలంలో TWJF తృతీయ జిల్లా మహాసభలు – రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి భద్రాచలం/చర్ల: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తృతీయ జిల్లా మహాసభలు జూలై 12, 13 తేదీల్లో భద్రాచలం పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు TWJF రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కర్ర అనిల్ రెడ్డి తెలిపారు. చర్ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి…
పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి: TWJF రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి చర్ల, జూన్ 3: ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తూ నిరంతరం శ్రమించే పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TWJF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పాత్రికేయులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. వారిని…
కార్మిక హక్కులకై సమైక్య పోరాటం అవసరం: కెచ్చల రంగారెడ్డి భద్రాచలం, మే 1 (9ఎక్స్ప్రెస్ న్యూస్): కార్మికుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా…
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : దేశంలో తాడిత, పీడిత, ఆదివాసీ అట్టడుగు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రజాస్వామిక వాదులను,కవులు, కళాకారులు, విప్లవ కమ్యూనిస్టులను నక్సలైట్ల పేరుతో భౌతికంగా నిర్మూలించుకోవడం విస్తీర్ణాన్ని బిజెపి ప్రభుత్వ రాక్షసుడు మూర్ఖత్వపు చర్యలకు నిదర్శనాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. భద్రాచలం పట్టణంలోని బత్తుల నగర్ లో పి.డి.ఎస్.యు. (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత) తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఘనంగా…
భద్రాచలం 9ఎక్స్ ప్రెస్ న్యూస్ ; ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని రాజ్యం నియోజకవర్గం లో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో అనాధలకు అన్నదానం కార్యక్రమం నేటికీ 213 రోజులు అయినట్లు సామాజిక సేవ కార్యకర్త పాలూరి సిద్ధార్థ తెలిపారు. ఎంతోమంది అభాగ్యులు నిరస్రాయులకు సిద్ధార్థ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తూ కడుపునింపుతున్నారు. అంతేకాకుండా వారందరిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లి దైవ దర్శనం…
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో నిత్య అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తూ నేటికి 2213 రోజులు పూర్తి చేసుకుంది. ఎంతోమంది అభాగ్యులు, నిరస్రాయులకు సిద్ధార్థ అనాధ ఆశ్రమంలో అన్నదానం చేస్తూ ఆకలి కడుపులు నింపుతున్నారు. దాతల సహకారంతో అందరి దీవెనల వల్ల ఈ అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి పస్తులించిన ఏ ప్రభుత్వం కొనసాగిన చరిత్ర లేదని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి అన్నారు. కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండవ రోజు యధా విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద వివిధ రకాల నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు…
మావోయిస్టు ఇలాఖాలో సిఆర్పిఎఫ్ రక్త నమూనాల సేకరణ * అమిత్ షా పిలుపుతో ఆదివాసీలకు దగ్గరైన సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ * మావోయిస్టుల అణచివేతే కాదు ఆదివాసీల ఆరోగ్యమూ ముఖ్యమే భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్, కోబ్రా భద్రతా బలగాలు ఆదివాసీల అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మావోయిస్టు ఇలాకాగా చెప్పబడే కిష్టారం, గొల్లపల్లి ప్రాంతంలో పొటక్ పల్లి, డబ్బమార్క సిఆర్పిఎఫ్…
* అమిత్ షా పిలుపుతో ఆదివాసీలకు దగ్గరైన సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ * మావోయిస్టుల అణచివేతే కాదు ఆదివాసీల ఆరోగ్యమూ ముఖ్యమే భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్, కోబ్రా భద్రతా బలగాలు ఆదివాసీల అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మావోయిస్టు ఇలాకాగా చెప్పబడే కిష్టారం, గొల్లపల్లి ప్రాంతంలో పొటక్ పల్లి, డబ్బమార్క సిఆర్పిఎఫ్ 212( ఎఫ్ఓబి) క్యాంపుల ద్వారా కమాండెంట్ దీపక్…
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు… బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు…