
లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో…
పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం పర్ణశాల వద్ద గోదావరి నదీ ఉదృతి పెరగడంతో ఎగపోటు కారణంగా సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటమునిగి పోయింది. పర్ణశాలలో సీతారామలక్ష్మణుడు ఆడుకున్న వామన గుంటలు, రాముడి రాతి సింహాసనం, సీతమ్మ నారచీరలు, శూర్పణక్క గుట్ట ప్రాంతం అంతా నీటమునిగింది. వరదల వల్ల భక్తుల రాక లేకపోవడంతో పర్ణశాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుషంగా మారింది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకోగా క్రమంగా పెరుగుతూ 43 అడుగులుదాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు, గోదావరి వరద ఉద్ధృతి 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లు అలర్ట్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి…
నీట మునిగిన సీతమ్మ తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ ) గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతమ్మ వాగు పొంగిపొర్లుతుంది. ఈ వాగు పొగడంతో సీతమ్మ తల్లి నార చీరల ప్రాంతం, శ్రీరాముడు పాదాల గుర్తులు, అక్కడ ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం సమాప్తం నీట మునిగాయి. దీంతో సీతమ్మ నారా చీరల ప్రాంతానికి భక్తులను ఎవరిని కూడా అటువైపు అధికారులు వెళ్ళనివ్వలేదు….
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ) ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి క్రమేపి పెరుగుతుంది. శనివారం సాయంత్రం 23 అడుగుల మేరా చేరుకున్న గోదావరి ఆదివారం ఉదయానికి 33. మూడు అడుగులు చేరుకుంది. రాత్రి 9 గంటలకు 34 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు మూడు అడుగులకు చేరుకొని తగ్గుముఖం పట్టే…
పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్ * పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలి * మోడీ ట్రంప్ స్నేహితులైతే సుంకాలు ఎందుకు..? భద్రాచలం : పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావటం వల్ల భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరగనుందని రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. గోదావరి…
ఏటపాక రహదారిలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్ భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో గంటలకొలది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడ్ టిప్పర్ అదుపుతప్పి రహదారిపై గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ ట్రక్కులు…
భద్రాచలంలో TWJF తృతీయ జిల్లా మహాసభలు – రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి భద్రాచలం/చర్ల: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) తృతీయ జిల్లా మహాసభలు జూలై 12, 13 తేదీల్లో భద్రాచలం పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు TWJF రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు కర్ర అనిల్ రెడ్డి తెలిపారు. చర్ల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి…
పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి: TWJF రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి చర్ల, జూన్ 3: ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తూ నిరంతరం శ్రమించే పాత్రికేయులకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TWJF సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పాత్రికేయులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. వారిని…
కార్మిక హక్కులకై సమైక్య పోరాటం అవసరం: కెచ్చల రంగారెడ్డి భద్రాచలం, మే 1 (9ఎక్స్ప్రెస్ న్యూస్): కార్మికుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర నాయకులు కెచ్చల రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా…
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : దేశంలో తాడిత, పీడిత, ఆదివాసీ అట్టడుగు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ప్రజాస్వామిక వాదులను,కవులు, కళాకారులు, విప్లవ కమ్యూనిస్టులను నక్సలైట్ల పేరుతో భౌతికంగా నిర్మూలించుకోవడం విస్తీర్ణాన్ని బిజెపి ప్రభుత్వ రాక్షసుడు మూర్ఖత్వపు చర్యలకు నిదర్శనాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. భద్రాచలం పట్టణంలోని బత్తుల నగర్ లో పి.డి.ఎస్.యు. (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత) తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఘనంగా…