విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్. అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్…

Read More

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ * రెండేళ్లుగా కమిషన్ల పేరుతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం * అబద్దాల పునాదులపై రేవంత్ పాలన * విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంటుకు మొండి చెయ్యి భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ విద్యను గాడిన పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. పి డి…

Read More

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం పర్ణశాల వద్ద గోదావరి నదీ ఉదృతి పెరగడంతో ఎగపోటు కారణంగా సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటమునిగి పోయింది. పర్ణశాలలో సీతారామలక్ష్మణుడు ఆడుకున్న వామన గుంటలు, రాముడి రాతి సింహాసనం, సీతమ్మ నారచీరలు, శూర్పణక్క గుట్ట ప్రాంతం అంతా నీటమునిగింది. వరదల వల్ల భక్తుల రాక లేకపోవడంతో పర్ణశాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుషంగా మారింది.

Read More

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకోగా క్రమంగా పెరుగుతూ 43 అడుగులుదాటి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు, గోదావరి వరద ఉద్ధృతి 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లు అలర్ట్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి…

Read More

నీట మునిగిన సీతమ్మ తల్లి

నీట మునిగిన సీతమ్మ తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ ) గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతమ్మ వాగు పొంగిపొర్లుతుంది. ఈ వాగు పొగడంతో సీతమ్మ తల్లి నార చీరల ప్రాంతం, శ్రీరాముడు పాదాల గుర్తులు, అక్కడ ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం సమాప్తం నీట మునిగాయి. దీంతో సీతమ్మ నారా చీరల ప్రాంతానికి భక్తులను ఎవరిని కూడా అటువైపు అధికారులు వెళ్ళనివ్వలేదు….

Read More

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..!

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి, స్నానఘట్టాల వద్ద పోలీసుల పహారా..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ) ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి క్రమేపి పెరుగుతుంది. శనివారం సాయంత్రం 23 అడుగుల మేరా చేరుకున్న గోదావరి ఆదివారం ఉదయానికి 33. మూడు అడుగులు చేరుకుంది. రాత్రి 9 గంటలకు 34 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు మూడు అడుగులకు చేరుకొని తగ్గుముఖం పట్టే…

Read More

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్ * పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలి * మోడీ ట్రంప్ స్నేహితులైతే సుంకాలు ఎందుకు..? భద్రాచలం : పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావటం వల్ల భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరగనుందని రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. గోదావరి…

Read More

జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్ – వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్

ఏటపాక రహదారిలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ జేసీబీతో గుంతలు పూడ్చిన డా. జమాల్ ఖాన్వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుండే జమాల్ ఖాన్ భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం–చర్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో టిప్పర్ ఇరుక్కుపోవడంతో గంటలకొలది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడ్ టిప్పర్ అదుపుతప్పి రహదారిపై గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రెండు వైపులా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, భారీ ట్రక్కులు…

Read More