జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి

జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి భద్రాచలం : అల్లూరి సీతారామరాజు ఎటపాక మండలంలోని సోమవారం డిప్యూటీ సీఎం జనసేన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జమాల్ ఖాన్ కేక్ కట్ చేసి సందడి చేశారు. జనహృదయములో జనం గుండెల్లో అభిమానం నింపుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను వైభవంగా ఎటపాకల మండలం సీతారాపురం గ్రామంలో నిర్వహించారు. డీజే పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఒకపక్క గోదావరి వరదలు…

Read More

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం సత్తుపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ శంకుస్థాపన వేడుకకు హాజరుకావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సేవ్ భద్రాద్రి టీం ఆహ్వానించింది. తుమ్మల నివాసమైన గండుగలపల్లిలో మంత్రిని సేవ్ భద్రాద్రి టీం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి సృష్టికర్త పాకాల దుర్గాప్రసాద్, ఎస్కే రసూల్,…

Read More

కాటేసిన కరెంటు.. ధైర్యమిచ్చిన డా. జమాల్ ఖాన్

కాటేసిన కరెంటు.. ధైర్యమిచ్చిన డా. జమాల్ ఖాన్ భద్రాచలం : కరెంటు పనులు చేసుకుంటూ చిన్నపాటి కుటుంబాన్ని నెట్టుకుంటూ రెక్కల కష్టంపై బ్రతుకు బండిని లాగుతున్న ఓ కుటుంబ యజమాని కరెంటు మృత్యు రూపంలో కాటేసి ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేసింది. కూనవరం మండలం పల్లూరు గ్రామానికి చెందిన ఆవుల వెంకట రామారావు ( 28) అనే యువకుడు ఆదివారం కరెంటు పనులు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు విద్యుత్ ఘాతానికి…

Read More

ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!!

ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!! భద్రాచలం : ఆగస్ట్ వచ్చిందంటే చాలు భద్రాచలం వద్ద గోదావరి నది ఎప్పడు ఉగ్రరూపం దాలుస్తుందోనని పట్టణంలోని ముంపు వాసులు ప్రాణం అరచేతిలో పెట్టుకుని పిల్లా పాపలు, వృద్ధులతో పరుగెత్తే వరద బాధితులను చూసి చలించిపోయిన పట్టణ ప్రముఖుడు పాకాల దుర్గాప్రసాద్ కన్న వారికి, ఉన్న ఊరుని మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని సేవ్ భద్రాద్రి పేరిట విరాళాలు సేకరించి ముంపువాసులకు ప్రత్యేక భవన నిర్మాణంకై కంకణం కట్టుకుని స్వంత పనులను…

Read More

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి…

Read More