ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి…

Read More

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద|9express news

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద చర్ల : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి దిగువన ఉన్న గోదావరిలోకి లక్ష ముప్పైవేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 28 అడుగులు ఉండగా ఎగువన ఉన్న వరద నీరు గోదావరిలో చేరడంతో ఈ…

Read More

విప్ప లడ్డూ కావాలా నాయనా…

విప్ప లడ్డూ కావాలా నాయనా… భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ అటవీప్రాంతంలో అటవీఉత్పత్తులు సేకరించి జీవనం సాగించడమే కాకుండా విస్తారంగా లభించే విప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చర్ల మండలం సున్నంగుంపు గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న విప్ప లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఐటీడీఏ పీవో రాహుల్. అడవుల్లో సహజసిద్ధంగా లభించే విప్పపువ్వులో డ్రై ఫ్రూట్స్ మిక్స్…

Read More

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ * రెండేళ్లుగా కమిషన్ల పేరుతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం * అబద్దాల పునాదులపై రేవంత్ పాలన * విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంటుకు మొండి చెయ్యి భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ విద్యను గాడిన పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. పి డి…

Read More

అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం.. పని చేత కాకపోతే సెలవుపై వెళ్లండి…

అధికారులపై మంత్రి పొంగులేటి ఆగ్రహం.. పని చేత కాకపోతే సెలవుపై వెళ్లండి… భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం రామయ్యను దర్శించేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వరివట్టం పెట్టి స్వాగతించి రామాలయ విశిష్టతను వివరించారు అర్చకులు. రాముడిని దర్శుంచుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఉపాలయమైన లక్ష్మి తాయారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి రామయ్య ప్రసాదాన్ని అందించి శాలువాతో సత్కరించారు. తదుపరి…

Read More

ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!!

ముంపు వాసులకోసం..! మూడంతస్తుల భవనం..!! భద్రాచలం : ఆగస్ట్ వచ్చిందంటే చాలు భద్రాచలం వద్ద గోదావరి నది ఎప్పడు ఉగ్రరూపం దాలుస్తుందోనని పట్టణంలోని ముంపు వాసులు ప్రాణం అరచేతిలో పెట్టుకుని పిల్లా పాపలు, వృద్ధులతో పరుగెత్తే వరద బాధితులను చూసి చలించిపోయిన పట్టణ ప్రముఖుడు పాకాల దుర్గాప్రసాద్ కన్న వారికి, ఉన్న ఊరుని మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని సేవ్ భద్రాద్రి పేరిట విరాళాలు సేకరించి ముంపువాసులకు ప్రత్యేక భవన నిర్మాణంకై కంకణం కట్టుకుని స్వంత పనులను…

Read More

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్

పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు భాద్యతకేంద్రానిదే : రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటస్ * పరిపాలన సౌలభ్యం కోసం ఐదు గ్రామపంచాయతీలు భద్రాచలంలో కలపాలి * మోడీ ట్రంప్ స్నేహితులైతే సుంకాలు ఎందుకు..? భద్రాచలం : పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావటం వల్ల భద్రాచల పట్టణమే కాక పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరగనుందని రాజ్యసభ సిపిఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. గోదావరి…

Read More

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం సత్తుపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ శంకుస్థాపన వేడుకకు హాజరుకావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సేవ్ భద్రాద్రి టీం ఆహ్వానించింది. తుమ్మల నివాసమైన గండుగలపల్లిలో మంత్రిని సేవ్ భద్రాద్రి టీం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి సృష్టికర్త పాకాల దుర్గాప్రసాద్, ఎస్కే రసూల్,…

Read More

జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి

జనసేన అధినాయకుడు పుట్టినరోజుకు జమాల్ ఖాన్ సందడి భద్రాచలం : అల్లూరి సీతారామరాజు ఎటపాక మండలంలోని సోమవారం డిప్యూటీ సీఎం జనసేన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జమాల్ ఖాన్ కేక్ కట్ చేసి సందడి చేశారు. జనహృదయములో జనం గుండెల్లో అభిమానం నింపుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను వైభవంగా ఎటపాకల మండలం సీతారాపురం గ్రామంలో నిర్వహించారు. డీజే పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ఒకపక్క గోదావరి వరదలు…

Read More

మావోయిస్టు ఇలాఖాలో సిఆర్పిఎఫ్ రక్త నమూనాల సేకరణ ⁠*

మావోయిస్టు ఇలాఖాలో సిఆర్పిఎఫ్ రక్త నమూనాల సేకరణ ⁠* అమిత్ షా పిలుపుతో ఆదివాసీలకు దగ్గరైన సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ * మావోయిస్టుల అణచివేతే కాదు ఆదివాసీల ఆరోగ్యమూ ముఖ్యమే భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్, కోబ్రా భద్రతా బలగాలు ఆదివాసీల అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మావోయిస్టు ఇలాకాగా చెప్పబడే కిష్టారం, గొల్లపల్లి ప్రాంతంలో పొటక్ పల్లి, డబ్బమార్క సిఆర్పిఎఫ్…

Read More