తాలిపేరుకు చేరుతున్న భారీ వరద|9express news

తాలిపేరుకు చేరుతున్న భారీ వరద చర్ల : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేసి దిగువన ఉన్న గోదావరిలోకి లక్ష ముప్పైవేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 28 అడుగులు ఉండగా ఎగువన ఉన్న వరద నీరు గోదావరిలో చేరడంతో ఈ…

Read More

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు

ఆదివాసీ జెట్టి కష్టాలకు చలించిన ప్రధానోపాధ్యాయుడు భద్రాచలం నైన్ ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు పడుతున్న అష్టకష్టాలను చూసి చలించి పోయిన ప్రధానోపాధ్యాయుడు వీరాస్వామి సొంత ఖర్చులతో రహదారి నిర్మించి ఔదార్యం చాటుకున్నాడు. చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి సరైన రహదారి లేక మోకాల్లోతు బురదలో రెండు కిలోమీటర్ల మేర పురిటి నొప్పులతో బాధపడుతున్న రవ్వ ఉంగి అనే ఆదివాసి మహిళను మోసుకెళ్లిన ఘటనను చూసి చలించిన ఆయన గ్రామస్థులందరిని సమావేశ పరిచి…

Read More

కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!!

కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!! భద్రాచలం : సిద్ధాంతాలను నమ్మి వచ్చి మావోయిస్టుల కదలికలను తెలంగాణ, చత్తీష్ఘడ్, ఆంధ్ర పోలీసులకు కోవర్టులుగా పనిచేస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిపై మావోయిస్టులు డేగ కన్నుతో న్యూ మిషన్ స్టార్ట్ చేశారు. ఏఓబీ రక్షణ దళం కమాండర్ గా ఉన్న నిల్సో రాధ దళ సభ్యురాలుగా చేరి కమాండర్ స్థాయికి ఎదికాక పోలీసులకు కోవర్టుగా పనిచేస్తున్న విషయం గమనించిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించడంతో అంగీకరించిన మహిళ మావోయిస్టు రాధకు మరణ…

Read More

ఆలుగను తరలిస్తున్న ముఠా అరెస్ట్

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : అటవీ జంతువుల గోర్లు, చర్మాలు, కొమ్ములకు విదేశాల్లో డిమాండ్ ఉండడంతో వేటగాళ్లు అడవుల్లో మాటు వేశారని చెప్పడానికి ఇదే ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం అడవుల్లో నుంచి ఒక అడవి అలుగను అమ్మడానికి ఆటోలో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అడవి అలుగుపై ఉండే పొలుసులు మందుల తయారీలో వాడతారని చెప్పి విక్రయించడానికి తీసుకెళ్తుండగా అటవీ శాఖ అధికారులు వలపన్ని…

Read More