మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణ సరిహద్దున ఉన్న చత్తీష్ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను బెజ్జి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో డివిసిఎంగా భాద్యతలు నిర్వహిస్తున్న మడకం మాసతో పాటు మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. గుర్తించిన ఆరుగురి మావోయిస్టులపై 21 లక్షల రివార్డ్ ఉన్నట్లు…

Read More

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..!

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..! భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గ్రామాల్లో విష జ్వరాలతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా సాంప్రదాయమైన ముడి లందను తాగుతూ ఆరోగ్య రహస్యాన్ని కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వస్తుందంటే చాలు ముందుగానే రెండు రోజులపాటు బియ్యాన్ని నానబెట్టి మెత్తగ దంచి కాచిన లందను ఆదివాసీ గ్రామ గిరిజనులంతా పిల్లా పాపా వృద్ధులు తేడా లేకుండా పచ్చటి ఆకులను డొప్పలుగా మలిచి ఆదివాసీలంతా ఒకే చోటుకు చేరి…

Read More

తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మూడు రోజులు వర్షాలు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు… బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు…

Read More

ముక్కోటి పనులను విధిగా నిర్వహించాలి : ఆర్డీవో దామోదర్ రావు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయుటకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించిన ప్రకారము అధికారులందరూ తమ విధులను సకాలంలో పూర్తి చేయాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు….

Read More

పత్తి వ్యాపారుల తిత్తి తీసిన రైతులు

పత్తి వ్యాపారుల తిత్తి తీసిన రైతులు భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలోని గ్రామాలలో ఆటోల ద్వారా తిరుగుతూ సిసిఐ కన్నా ఎక్కువ రేటు పెడుతామని చెప్పి పత్తిని కొనుగోలు చేస్తూ తూకంలో మోసం చేస్తున్న విషయాన్ని గమనించి ఆరుగురు వ్యాపారులకు దేహశుద్ధి చేశారు సింగసముద్రం గ్రామస్థులు. ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకుని ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను యాభై కేజీల పత్తి బస్తాను తూకంలో మోసం చేస్తూ ముప్పై…

Read More

అభాగ్యులు ఆకలి తీరుస్తున్న సామాజిక సేవా కార్యకర్త పాలూరి సిద్ధార్థ

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో నిత్య అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తూ నేటికి 2213 రోజులు పూర్తి చేసుకుంది. ఎంతోమంది అభాగ్యులు, నిరస్రాయులకు సిద్ధార్థ అనాధ ఆశ్రమంలో అన్నదానం చేస్తూ ఆకలి కడుపులు నింపుతున్నారు. దాతల సహకారంతో అందరి దీవెనల వల్ల ఈ అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Read More

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ * రెండేళ్లుగా కమిషన్ల పేరుతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం * అబద్దాల పునాదులపై రేవంత్ పాలన * విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంటుకు మొండి చెయ్యి భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ విద్యను గాడిన పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. పి డి…

Read More

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం పర్ణశాల వద్ద గోదావరి నదీ ఉదృతి పెరగడంతో ఎగపోటు కారణంగా సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటమునిగి పోయింది. పర్ణశాలలో సీతారామలక్ష్మణుడు ఆడుకున్న వామన గుంటలు, రాముడి రాతి సింహాసనం, సీతమ్మ నారచీరలు, శూర్పణక్క గుట్ట ప్రాంతం అంతా నీటమునిగింది. వరదల వల్ల భక్తుల రాక లేకపోవడంతో పర్ణశాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుషంగా మారింది.

Read More

భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ..! శాష్ట్రోక్తంగా శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం…!!

భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ..! శాష్ట్రోక్తంగా శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనం…!! భద్రాచలం : భద్రాద్రి రామయ్యను స్మరిస్తూ భక్తులు రాసిన శ్రీరామకోటి పుస్తకాలను దేవస్థానం అధికారులు సంప్రదాయ బద్దంగా భద్రాద్రిలో శోభాయమానంగా యాత్ర నిర్వహించి పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. శ్రీరామకోటి పుస్తకాలను లారీల్లో తరలించే ముందు మేళతాళలతో వేద పండితుల మంత్రోచ్ఛరణ, భక్తుల కోలాటాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో రమాదేవి గోదారమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం శ్రీరామకోటి…

Read More

లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గణిత పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన గణిత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని గుర్తు చేశారు. 20 శతాబ్దంలోని గణిత…

Read More