భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి భద్రాచలం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు చేరడంతో భద్రాచలం వద్ వరద ఉధృతిద 39 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న శ్రీరాం సాగర్, ఇంద్రావతి, ప్రాణహిత నుండి వరద నీరు గోదావరిలో చేరడంతో ఈరోజు రాత్రికి గోదావరి ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలంలోని విస్తా కాంపెక్స్ వద్ద ఉన్న స్లూయిస్ లు లీక్ అరికట్టేందుకు ఇసుకబాస్తాలు…

Read More

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ * రెండేళ్లుగా కమిషన్ల పేరుతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం * అబద్దాల పునాదులపై రేవంత్ పాలన * విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంటుకు మొండి చెయ్యి భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ విద్యను గాడిన పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. పి డి…

Read More

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు

మావోయిస్టుల మృతితో డ్యాన్సులు చేసిన భద్రతా బలగాలు భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : తెలంగాణ సరిహద్దున ఉన్న చత్తీష్ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను బెజ్జి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మావోయిస్టుల్లో డివిసిఎంగా భాద్యతలు నిర్వహిస్తున్న మడకం మాసతో పాటు మరో ఐదు మృతదేహాలను గుర్తించారు. గుర్తించిన ఆరుగురి మావోయిస్టులపై 21 లక్షల రివార్డ్ ఉన్నట్లు…

Read More

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం

పర్ణశాలలో నీటమునిగిన సీతమ్మ విగ్రహం పర్ణశాల వద్ద గోదావరి నదీ ఉదృతి పెరగడంతో ఎగపోటు కారణంగా సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీటమునిగి పోయింది. పర్ణశాలలో సీతారామలక్ష్మణుడు ఆడుకున్న వామన గుంటలు, రాముడి రాతి సింహాసనం, సీతమ్మ నారచీరలు, శూర్పణక్క గుట్ట ప్రాంతం అంతా నీటమునిగింది. వరదల వల్ల భక్తుల రాక లేకపోవడంతో పర్ణశాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుషంగా మారింది.

Read More

పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత : 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం|9express news

పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత : 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం భద్రాచలం : మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడాలని రాబోయే భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాలనేదే ముఖ్య ఉద్దేశం అని 9ఎక్స్ప్రెస్ న్యూస్ టీం అధ్వర్యంలో మట్టి గణనాథుని విగ్రహాలను ఉచిత పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సెంటర్ నందు వినాయక చవితి సందర్భంగా 1000 మట్టి విగ్రహాలను పంచుతూ పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ భక్తులు…

Read More

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..!

అంటు వ్యాధులు ప్రబలకుండా ఆదివాసీల అసలు రహస్యమిదే..! భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గ్రామాల్లో విష జ్వరాలతో పాటు అంటు వ్యాధులు ప్రబలకుండా సాంప్రదాయమైన ముడి లందను తాగుతూ ఆరోగ్య రహస్యాన్ని కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వస్తుందంటే చాలు ముందుగానే రెండు రోజులపాటు బియ్యాన్ని నానబెట్టి మెత్తగ దంచి కాచిన లందను ఆదివాసీ గ్రామ గిరిజనులంతా పిల్లా పాపా వృద్ధులు తేడా లేకుండా పచ్చటి ఆకులను డొప్పలుగా మలిచి ఆదివాసీలంతా ఒకే చోటుకు చేరి…

Read More

నీట మునిగిన సీతమ్మ తల్లి

నీట మునిగిన సీతమ్మ తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ఆగస్టు 17 (తెలంగాణ దిశ ) గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతమ్మ వాగు పొంగిపొర్లుతుంది. ఈ వాగు పొగడంతో సీతమ్మ తల్లి నార చీరల ప్రాంతం, శ్రీరాముడు పాదాల గుర్తులు, అక్కడ ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం సమాప్తం నీట మునిగాయి. దీంతో సీతమ్మ నారా చీరల ప్రాంతానికి భక్తులను ఎవరిని కూడా అటువైపు అధికారులు వెళ్ళనివ్వలేదు….

Read More

కారు అడ్డాలో కత్తిపోట్ల కలకలం

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాద్రి జిల్లా భద్రాచలం బస్టాండ్ సమీపంలో ఉన్న భద్రాద్రి టాక్సి డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కర్ స్టాండ్ లో అడ్డంగా ఉన్న కారును తీయాలని వీరబాబు చెప్పడంతో బానోతు శ్రీను కారు తీయకుండా వాదనకు దిగడంతో వాగ్వివాదం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. బానోత్ శ్రీను, అతని కుమారుడు శశిలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ వీరబాబు, వెంకన్నలపై కత్తులతో దాడి చేయడంతో కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలపాలైన వీరు…

Read More

కార్మికులను కష్టపెట్టిన ప్రభుత్వాలు కొనసాగిన చరిత్ర లేదు : సీఐటియు

భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి పస్తులించిన ఏ ప్రభుత్వం కొనసాగిన చరిత్ర లేదని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి అన్నారు. కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండవ రోజు యధా విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద వివిధ రకాల నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు…

Read More

మావోయిస్టు ఇలాఖాలో సిఆర్పిఎఫ్ రక్త నమూనాల సేకరణ

⁠* అమిత్ షా పిలుపుతో ఆదివాసీలకు దగ్గరైన సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ * మావోయిస్టుల అణచివేతే కాదు ఆదివాసీల ఆరోగ్యమూ ముఖ్యమే భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుతో సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్, కోబ్రా భద్రతా బలగాలు ఆదివాసీల అభివృద్ధి, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మావోయిస్టు ఇలాకాగా చెప్పబడే కిష్టారం, గొల్లపల్లి ప్రాంతంలో పొటక్ పల్లి, డబ్బమార్క సిఆర్పిఎఫ్ 212( ఎఫ్ఓబి) క్యాంపుల ద్వారా కమాండెంట్ దీపక్…

Read More