మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం

మంత్రి తుమ్మలను ఆహ్వానించిన సేవ్ భద్రాద్రి టీం సత్తుపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ శంకుస్థాపన వేడుకకు హాజరుకావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సేవ్ భద్రాద్రి టీం ఆహ్వానించింది. తుమ్మల నివాసమైన గండుగలపల్లిలో మంత్రిని సేవ్ భద్రాద్రి టీం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి సృష్టికర్త పాకాల దుర్గాప్రసాద్, ఎస్కే రసూల్,…

Read More

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

విద్యార్థి పోరుబాట యాత్రను ప్రారంభించిన PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ * రెండేళ్లుగా కమిషన్ల పేరుతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం * అబద్దాల పునాదులపై రేవంత్ పాలన * విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంటుకు మొండి చెయ్యి భద్రాచలం : తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ విద్యను గాడిన పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. పి డి…

Read More