నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు | బాండు మొక్కజొన్న పేరుతో రైతులను మోసం చేసిన కంపెనీలు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్

నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదు బాండు మొక్కజొన్న పేరుతో రైతులను మోసం చేసిన కంపెనీలు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ భద్రాచలం, జూన్ 20 (9 ఎక్స్‌ప్రెస్ న్యూస్): నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న ఫెర్టిలైజర్ దుకాణాలు, విత్తన కంపెనీలు, వ్యాపారులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగారెడ్డి డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) మాస్…

Read More

సరిహద్దు ఆదివాసీ గ్రామాల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

సరిహద్దు ఆదివాసీ గ్రామాల్లో అడుగుపెట్టిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివాసీల సమస్యలు తెలుసుకుని, విద్యా పరిస్థితులపై ఆరా – 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక భద్రాచలం, జూన్ 20 (న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులోని మారుమూల ఆదివాసీ గ్రామాలైన పులిగుండాల, కొండివాయి, కుర్నపల్లి గ్రామాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. గ్రామాల ప్రజలతో మమేకమై వారి స్థానిక సమస్యలు, జీవన పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు….

Read More

దైవం ఉట్టిపడేలా.. వైకుంఠ రాముడి వద్ద వైభవం… శ్రీ సీతారామచంద్రస్వామి వారికి విశేష పూజలు

దైవం ఉట్టిపడేలా.. వైకుంఠ రాముడి వద్ద వైభవం… పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి విశేష పూజలు భద్రాచలం, జూన్ 20 (9 ఎక్స్‌ప్రెస్ న్యూస్): భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా శనివారం వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ప్రధాన ఆలయంలోని శ్రీ సీతారాముల ఉత్సవ…

Read More